కందుకూరు : పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కందుకూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ముందు మద్యం షాపుల గురించి నిజం చెబితే సంతోషిస్తామన్నారు.
ముఖ్యమంత్రి మాటలు వింటుంటే అధికార దాహం ఎవరికుందో అర్థం అవుతోందని షర్మిల విమర్శించారు. వైఎస్ గురించి చిరంజీవికి ఏం తెలుసని ఆమె సూటిగా ప్రశ్నించారు. తన కూతురు ఇంట్లో దొరికిన డబ్బు గురించి మాట్లాడని చిరంజీవి తమపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై కూడా షర్మిల ఘాటుగా సమాధానమిచ్చారు.
ముఖ్యమంత్రి మాటలు వింటుంటే అధికార దాహం ఎవరికుందో అర్థం అవుతోందని షర్మిల విమర్శించారు. వైఎస్ గురించి చిరంజీవికి ఏం తెలుసని ఆమె సూటిగా ప్రశ్నించారు. తన కూతురు ఇంట్లో దొరికిన డబ్బు గురించి మాట్లాడని చిరంజీవి తమపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై కూడా షర్మిల ఘాటుగా సమాధానమిచ్చారు.
No comments:
Post a Comment