ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఈ ఉదయం చంచల్ గూడా జైలుకు చేరుకున్నారు. ఓఎంసి, ఎమ్మార్ ప్రాపర్టీస్, వైఎస్ జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసులకు సంబంధించి వారు ఇక్కడ మూడు రోజులు విచారిస్తారు. ఈ మూడు కేసులతో సంబంధం ఉన్న 9 మంది నిందితులను విచారిస్తారు. ఈరోజు ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ, ఓఎంసి ఎండి శ్రీనివాస రెడ్డి, రాజగోపాల్ లను విచారించే అవకాశం ఉంది. మొత్తం ఆరుగురు ఇడి అధికారులు ఇక్కడికి వచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment