YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Saturday, 1 September 2012

వైఎస్ఆర్

ఇడుపులపాయ : మహానేత దూరమై నేటికి సరిగ్గా మూడేళ్లు.. మది నిండా జ్ఞాపకాలు. గుండెలో చెరగని గురుతులు. వైఎస్‌ఆర్‌ మూడో వర్దంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం నివాళులు అర్పించారు. వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, షర్మిల, వైఎస్‌ వివేకానందరెడ్డి, బ్రదర్‌ అనిల్‌కుమార్‌ ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌లో అంజలి ఘటించారు. గుండె లోతుల్లోంచి తన్నుకు వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయారు. మహానేతకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!