YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Thursday, April 10, 2025

Saturday, 1 September 2012

'విజయమ్మ ఓటు అడిగితే కాదంటారా?'

గుంటూరు: కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతుంటే..ఎన్నికలు పెట్టాలని అడగడానికి చంద్రబాబు భయపడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ - కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి, వైఎస్ విజయమ్మ ఓటు అడిగితే కాదనే వ్యక్తి ఉంటాడా అని అంబటి అన్నారు.

వంగవీటి మోహనరంగా బతికున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి బయటకు పంపేందుకు కొందరు ప్రయత్నించగా వైఎస్‌ఆర్ అండగా ఉన్నారని అంబటి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంబటి, లేళ్లఅప్పిరెడ్డి, రామివెంకటరమణ సమక్షంలో 200 మంది వైఎస్‌ఆర్ సీపీలో చేరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!