YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 4 July 2012

'న్యాయవ్యవస్థని తప్పుదోవపట్టిస్తున్న సిబిఐ'

సీబీఐ ప్రజల్ని, న్యాయవ్యవస్థను కూడా తప్పుదోవ పట్టిస్తోందని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సోమయాజులు ఆరోపించారు. పరిశోధన కంటే ముందుగానే ఒక నిర్దారణకు వచ్చి చార్జిషీట్లు వేస్తోందని విమర్శించారు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన తర్వాత 280 రోజుల పాటు జగన్‌ను విచారణకు పిలవని సీబీఐ ఇప్పుడు కేసును ప్రభావితం చేస్తుందని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!