YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

రేపు ప‌్రధానితో వైఎస్సార్‌సిపి ప్రతినిధుల భేటీ

ఢిల్లీ: రేపు ఉద‌యం 11: 30 గంట‌ల‌కు వైఎస్సార్‌సిపి ప్రతినిధుల బృందం ప‌్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ తో భేటీ కానుంది. సౌత్ బ్లాక్‌లోని ఛాంబ‌ర్‌లో ప్రధానితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎంపీలు మేక‌పాటి, స‌బ్బంహ‌రి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచ‌రిత‌,పిల్లి సుభాష్ చంద్రబోస్‌,మైసూరారెడ్డి త‌దిత‌రులు పాల్గొంటారు. క్విడ్‌ప్రోకో కేసులో సీబీఐ ప‌క్షపాత ధోర‌ణిపై, రైతాంగ స‌మ‌స్యల్ని వైఎస్ విజ‌య‌మ్మ ప్రధాని దృష్టికి తేనున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!