న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు శరద్ యాదవ్తో భేటీ అయ్యారు. జగన్పై సీబీఐ దర్యాప్తు చేస్తున్న తీరుతెన్నులను ఆయనకు వివరించారు. సీబీఐ వేధింపులు, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఆయనకు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ మెమొరాండాన్ని, కొన్ని పత్రాలను విజయమ్మ ఆయనకు అందజేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment