YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 6 July 2012

జగన్ ను విచారించేందుకు ఈడీకి అనుమతి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. న్యాయవాదుల సమక్షంలో చంచల్ గూడ జైల్లోనే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. ఈడీ రేపటి నుంచి ఈనెల 21వ తేదీ వరకూ జగన్ ను విచారించనుంది. కాగా జగన్ కు సమన్లు అందచేసిన తర్వాతే విచారించాలని న్యాయస్థానం ఈడీకి సూచించింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!