YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 July 2012

ఢిల్లీ చేరుకున్న వైఎస్ విజయమ్మ

అక్రమ కేసులతో జగన్‌ను వేధిస్తున్న తీరును జాతీయ స్థాయిలో తెలియజెప్పేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం మంగళశారం ఢిల్లీ చేరుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేతృత్వంలోని ఈ ప్రతినిధి బృందంలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, సబ్బం హరి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, సుచరిత, ఎంవి మైసూరారెడ్డి ఉన్నారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఈ బృందం కలుసుకోనుంది. అలాగే వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌తో భేటీ కానున్నారు. రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించనున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!