
వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార కార్యదర్శి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పాలక మండలి సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా ఎర్లంపల్లి, కొత్తకోట, మదిరేబైలు, మదిరేబైలుతాండా, అగ్రహారం, పాముదుర్తి తదితర గ్రామాలకు చెందినవారు. ఈ సందర్భంగా కొత్తకోట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చూపినదారిలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
No comments:
Post a Comment