
కాంగ్రెస్లో ముసలం : ప్రసన్నకుమార్రెడ్డి
రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలలో వైఎస్ఆర్ సీపీ విజయం సాధించడంతో కాం గ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీ విజయంతో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, వీరితో పాటు 2014 ఎన్నికలలో ఎలాగైనా తాము ఓడిపోతామని, ముందుగానే వారు తమ పార్టీలో చేరాలని భావిస్తున్నారన్నారు.
No comments:
Post a Comment