YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 16 November 2012

'జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుచేయాలి'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈ నెల 21న కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు సీబీఐని ఆదేశించింది. సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ సీబీఐ న్యాయస్థానంలో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!