ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై దాడికి ప్రయత్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. బూత్ లనుంచి ఏజెంట్లను తోసేసారు. సాక్షి మీడియా వాహనంపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాంతో ఒంగోలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పోలీసులు రంగంలోకి దిగి జనాలను తరిమికొట్టారు. |
Tuesday, 12 June 2012
బాలినేనిపై దాడికి యత్నం, ఉద్రిక్తత
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment