YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 11 June 2012

ఎవరికి వేసినా కాంగ్రెస్ కే పడుతున్న ఓటు

నెల్లూరు: జిల్లాలోని క్రాన్ చెరువులో ఓటింగ్ ని నిలిపివేశారు. ఇక్కడ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్ కే పడుతోంది. దాంతో ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఇక్కడ ఓటింగ్ ని నిలిపివేసి ఈవీఎంలను పరిశీలిస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!