YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 8 November 2012

వైఎస్సార్ సీపీ సీజీసీ సమావేశం రేపు

వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి శుక్రవారం సమావేశం కానుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ క్యాంపు కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా నీలం తుపాను ఫలితంగా కురిసిన వర్షాలు, వరదలు వల్ల సంభవించిన నష్టాలపై చర్చిస్తారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!