YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 8 November 2012

కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల యాత్ర

వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సాయంత్రం మద్దికెర చేరుకున్న షర్మిలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ స్వాగతం పలికారు. గతనెల 18న ఇడుపులపాయలో షర్మిల ప్రారంభించిన ఈ యాత్ర ఇప్పటి వరకు వైఎస్‌ఆర్, అనంతపురం జిల్లాలలో సాగింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!