వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గురువారం ఉదయం ఖమ్మం బయల్దేరారు. నీలం తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో ఏర్పడిన పంట నష్టాన్ని ఆమె పరిశీలించనున్నారు. విజయమ్మ పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పంటల పరిశీలనతో పాటు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. ఐదు నియోజకవర్గాల్లో పర్యటన ముగించుకుని తిరిగి రోడ్డు మార్గంలో ఆమె ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment