మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో రిటైర్డ్ ఐజీ నరసయ్య చట్టాన్ని అతిక్రమించాడు. పోలీసుల సహకారంతో పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి స్వయంగా రిగ్గింగ్ కు పాల్పడ్డారు. అయితే నరసయ్య ఆగడాలను అడ్డుకోకపోవడంపై అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment