
సాయంత్రం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాంతీయ వైద్యశాలలో గాయపడ్డ వారిని పరామర్శించి మీడియాతో మాట్లాడగా ఎమ్మెల్యే పక్కన సదరు మహిళా నాయకురాలు తాటిప్రభావతి కనిపించారు. కావాలనే కండువాలు మార్చి నేతన్న ధర్నాలో చేరి, గొడవలకు టీఆర్ఎస్ నేతలే కారణమయ్యారన్నది స్పష్టం. రాజకీయాలెన్నున్నా ధర్నాలో గందరగోళానికి కారణమెవరో ఈఫొటోలు చూస్తే అర్థమవుతుంది. గొడవల వెనుక మూలాలేమిటో బోధపడుతుంది. తెలంగాణవాదులే అడ్డుకున్నారని టీఆర్ఎస్నేతలు చెబుతుండగా, టీఆర్ఎస్ వాళ్లే ఇలాంటి గిమ్మిక్కులతో గొడవకు కారణమైనట్లు స్పష్టమవుతోంది.
No comments:
Post a Comment