YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 27 September 2012

మహాగణపతిని దర్శించుకున్న విజయమ్మ!

హైదరాబాద్: ఖైరతాబాద్‌ గణేష్‌ను వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని దేవుడ్ని కోరుకున్నానని చెప్పారు. వై.ఎస్‌.విజయమ్మ రాకతో ఖైరతాబాద్‌లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, వాసిరెడ్డిపద్మ, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!