32వ రోజు ఆదివారం పాదయాత్రలో భాగంగా ఉదయం కర్నూలు జిల్లా కాంపాడు నుంచి బయలు దేరిన షర్మిల సి.బెళగల్ శివారులోని ఉల్లిరైతులను పలకరించారు. అప్పటికే రైతులు నీళ్లులేక పంట ఎండిపోయిన ఉల్లిగడ్డలు తోడి బయటపోయడం చూశారు. ‘‘ఒక్క ఏడాది పాటు ఓపిక పడితే మీరు కోరుకున్నట్టే మీ జగనన్న వస్తారు. మళ్లీ రైతు రాజ్యం వస్తుంది’’ అని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి ఆమె బెళగల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. కదంతొక్కుతూ పాదయాత్రలో అడుగులు వేసేందుకు వేలాదిమంది ప్రజలు అక్కడకు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అక్కడి నుంచి పొలకల్ మీదుగా రాత్రి 7 గంటలకు జూలకల్లు చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటి వరకు మొత్తం 420.90 కి.మీ. యాత్ర పూర్తయింది.
Sunday, 18 November 2012
అక్కా.. కలబడి జగనన్నను నిలబెట్టుకుంటా
32వ రోజు ఆదివారం పాదయాత్రలో భాగంగా ఉదయం కర్నూలు జిల్లా కాంపాడు నుంచి బయలు దేరిన షర్మిల సి.బెళగల్ శివారులోని ఉల్లిరైతులను పలకరించారు. అప్పటికే రైతులు నీళ్లులేక పంట ఎండిపోయిన ఉల్లిగడ్డలు తోడి బయటపోయడం చూశారు. ‘‘ఒక్క ఏడాది పాటు ఓపిక పడితే మీరు కోరుకున్నట్టే మీ జగనన్న వస్తారు. మళ్లీ రైతు రాజ్యం వస్తుంది’’ అని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి ఆమె బెళగల్ మండల కేంద్రానికి చేరుకున్నారు. కదంతొక్కుతూ పాదయాత్రలో అడుగులు వేసేందుకు వేలాదిమంది ప్రజలు అక్కడకు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అక్కడి నుంచి పొలకల్ మీదుగా రాత్రి 7 గంటలకు జూలకల్లు చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటి వరకు మొత్తం 420.90 కి.మీ. యాత్ర పూర్తయింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment