YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 13 August 2012

'పథకాలు నిలిపేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు'

ఏలూరు : వైఎస్ఆర్ పథకాలను మార్చినా... నిలిపినా.. కిరణ్ సర్కార్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దానికి వత్తాసు పలకడం దురదృష్టమన్నారు. వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష ద్వారా ప్రభుత్వం మెడలు వంచయినా ఫీజు రీయింబర్స్ మెంట్ ను అమలు అయ్యేలా చూడాలని రంగారావు అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!