వైఎస్సార్సీపీ పక్షాన తొలిసారి అడుగిడుతున్న ఎమ్మెల్యేలు
గత బడ్జెట్ సమావేశాలు ముగిసేనాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో విజయమ్మ, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి.. ఇద్దరు సభ్యులే ఉండేవారు. ఉప ఎన్నికల్లో 14 మంది పాత ఎమ్మెల్యేలు, ఒక కొత్త ఎమ్మెల్యే (భూమన కరుణాకర్రెడ్డి) ఎన్నికయ్యారు. దాంతో ప్రస్తుతం అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ బలం 17కు చేరింది. వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెడుతున్నారు.
No comments:
Post a Comment