YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 19 November 2012

‘వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో ఎవరూ చనిపోలేదు’

పట్టణంలో జరిగిన వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో ఎవరూ చనిపోలేదని డీఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ మీటింగ్‌లో ఓ వ్యక్తి చనిపోయాడన్న వార్తలపై డీఎస్పీ వివరణ ఇచ్చారు. మీటింగ్ సమీపంలో రైతు బజార్‌లో సోమవారం ఓ వృద్ధుడు చనిపోవడంతో వచ్చిన వదంతులపై అతని కుటుంబ సభ్యులను సునీతారెడ్డి విచారించారు. వృద్ధునికి ఫిట్స్ రోగం రావడంతో మాత్రమే మృతి చెందాడని అతని కుమారుడు డీఎస్పీకి తెలిపాడు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!