YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 6 December 2012

కొండేడు నుంచి షర్మిల పాదయాత్ర

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కొండేడు నుంచి ప్రారంభించారు. ఆమె చేపట్టిన యాత్ర నేటికి 51వ రోజుకు చేరింది. కొండేడు నుంచి చిన్న ఆదిరాల, పెద్ద ఆదిరాల, ఎక్వాయపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు, సుందరాపూర్‌ క్రాస్‌ రోడ్‌ మీదుగా కేసం పేట వరకు పాదయాత్ర కొనసాగుతుంది. కేసంపేటలో జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇవాళ దాదాపు 19 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!