YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 11 December 2012

రంగారెడ్డి జిల్లాలో షర్మిలకు ఘనస్వాగతం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. మహేశ్వరం నియోజకవర్గం కొలపడకల్ వద్ద అభిమానులు, కార్యకర్తలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఆమె చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ పాదయాత్రలో ఆ పార్టీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రరావు, బెక్కరి జనార్దన్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, దేపా భాస్కర్‌రెడ్డి, వెంకటప్రసాద్, కొలను శ్రీనివాస్‌రెడ్డి తదితురులు పాల్గొన్నారు. 

మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల 294.7 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!