మరో ప్రజాప్రస్థానంలో భాగంగా 54 వ రోజు షర్మిల మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ నియోజకవర్గం జేపీ దర్గా నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఇనుముల సర్వ, మేకగూడ గేట్ల మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు. కొత్తూరు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. తర్వాత కొత్తూరు తండా చేరుకుని రాత్రికి షర్మిల బస అక్కడే చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment