YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 15 December 2012

‘బకాయిలు చెల్లించకపోతే నిరాహారదీక్ష’

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రూ.11 కోట్ల బకాయిలను డిసెంబర్ 23వ తేదీలోపు రైతులు, కార్మికులకు ప్రభుత్వం చెల్లికపోతే 24న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు సంవత్సరకాలంగా బకాయిలు చెల్లించకుండా రైతులు, కార్మికులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రసన్నకుమార్‌రెడ్డి వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!