YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 12 August 2012

'వైఎస్ ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన పథకం'

దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారని బిసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పతనం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట బదులు ఇంటి బాట పట్టాల్సి వస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం యథావిథిగా కొనసాగించేంత వరకూ పోరాటం సాగిస్తామని చెప్పారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!