హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చేపట్టనున్న ఫీజు దీక్షలో మార్పు చోటు చేసుకుంది. 12, 13 తేదీలకు బదులుగా 13, 14 తేదీల్లో విజయమ్మ దీక్ష చేపడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. 12వ తేదీన గ్రూప్-4 పరీక్షలు ఉన్నందున ఫీజు దీక్ష 13న ప్రారంభమవుతుందని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment