YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 9 August 2012

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం సీబీఐకి నోటీసులు జారీచేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అలాగే జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. పది రోజుల క్రితం సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే తన అరెస్ట్‌ అక్రమమంటూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!